Pages

Friday 22 November 2019

National Unions Delegation met new CPMG Telangana Circle Smt.Sandhya Rani.

Date : 23.11.2019

National Unions Delegation met new CPMG Telangana Circle Smt.Sandhya Rani.

ది.19 /11 /2019 నాడు ఎన్.యు.పి.ఈ  గ్రూప్ -సీ ,పోస్ట్ మాన్ ఎం.టి.ఎస్ మరియు ఎన్.యు.జి.డి.యస్  తెలంగాణ సర్కిల్ నాయకులు తెలంగాణ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీమతి.సంధ్యా రాణి  గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మేడమ్ గారు  ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా,వారి దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చినారు.
ఈ కార్యక్రమంలో ఎన్.సి.జె.సి.ఎం మెంబర్ శ్రీ డి. కిషన్ రావు గారు,శ్రీ గులాం రబ్బానీ గారు, శ్రీ శంకర్ గౌడ్ గారు, శ్రీ.ఖలీల్  గారు,శ్రీ సి.హెచ్. కోటేశ్వరరావు గారు, శ్రీ  వేణుగోపాల్ రెడ్డి గారు, శ్రీ గణేష్ గారు,శ్రీ నరసింహా రెడ్డి గారు, శ్రీ  రామ్ కుమార్ గారు, జలజ నాయుడు గారు,శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment